Breaking News
భారీ కాన్వాయ్తో గుంటూరుకు జగన్.. కనిపించని పోలీసులు
గుంటూరు రోడ్ల నిండా జనసందోహమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ కాన్వాయ్తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మిర్చి ...
వంశీ కోసం విజయవాడ జైలుకు జూ.ఎన్టీఆర్?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి అభియోగాలు కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విజయవాడ ...
‘మా ప్రభుత్వం వస్తుంది, తప్పు చేసిన వారి బట్టలూడదీసి నిలబెడతాం’.. – వైఎస్ జగన్
కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వల్లభనేని వంశీని చంద్రబాబు టార్గెట్ చేశాడని, సంబంధం లేకపోయినా కేసులో ఇరికించాడని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత, ...
జైల్లో వంశీని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్, ...
రోడ్డునపడిన సంచార పశు వైద్య సిబ్బంది
అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రస్తుతమున్న ఉద్యోగాలనే ఊడబెరుకుతోంది. కూటమి ప్రభుత్వ చర్యతో సంచార పశువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకేసారి 670 మంది సంచార పశువైద్య ...
‘వాళ్లొస్తే ఛీకొట్టండి’.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ Vs జనసేన
కొన్నాళ్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటపడింది. తెలుగుదేశం పార్టీ అంటేనే జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆ ...
విడదల రజినీ మామపై హత్యాయత్నం?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మామపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విడదల రజినీ మామ లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారుపై ...















