Breaking News
అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించింది.. – పీడీఎఫ్ అభ్యర్థి ఫైర్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్షణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లలో భారీస్థాయిలో ...
కొమరవోలు గ్రామస్తులపై బాలయ్య ఆగ్రహం.. (వీడియో)
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నిమ్మకూరు పర్యటన వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో బాలయ్య గురువారం పర్యటించారు. ఎన్టీఆర్ స్వగ్రామానికి వచ్చిన ...
అందరినీ గుర్తుపెట్టుకుంటాం – పేర్ని కిట్టు
పోసాని కృష్ణమురళీ అక్రమ అరెస్ట్ను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోందన్నారు. ...
పోసాని అరెస్ట్ అక్రమం.. నోటీసులో తప్పుడు డేట్ – వెలంపల్లి
నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని అరెస్టును ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. పోసాని అరెస్టు అక్రమమని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమమని వైసీపీ నేత, ...
పోసాని అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్
సినీ నటుడు, రచయిత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. పోసాని సతీమణి కుసుమలతతో ఫోన్లో మాట్లాడారు. అందరం ...
వంశీ కేసులో వైసీపీ సంచలన వీడియో
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో వైసీపీ సంచలన వీడియో బయటపెట్టింది. టీడీపీ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్థన్ను కిడ్నాప్ చేశారనే అభియోగంతో ఈనెల 13వ తేదీన ...
ఆధారాలివిగో.. లోకేశ్ వ్యాఖ్యలకు ‘వైసీపీ ట్రూత్ బాంబ్’ వైరల్
శాసనమండలిలో యూనివర్సిటీ వీసీలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్లకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యూనివర్సిటీల వీసీలు, కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించి రాజీనామా చేయించారని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ ...
చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి
చంద్రబాబు ఫక్తు రాజకీయాలకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కాగా, మరొకరు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్. గత ఐదేళ్లు ...
సహనం కోల్పోయి.. ”అరేయ్, రా, బై” అంటూ లోకేశ్ చిందులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...















