Andhra Pradesh
సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. మతం మారితే ఎస్సీ హోదా రద్దు
క్రైస్తవ మతంలోకి (Christian Religion) మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు (SC Rights) కోల్పోతారని సుప్రీంకోర్టు (Supreme Court of India) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ...
ఉరి తాళ్లపై వేలాడుతూ జీడి రైతులు నిరసన
అనకాపల్లి జిల్లా (Anakapalli District) దేవరాపల్లి మండలంలో (Devarapalli Mandal) జీడి రైతులు (Cashew Farmers) వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అకాల వర్షాల వల్ల భారీ నష్టాలను చవిచూసిన రైతులు తమ ...
చంద్రగిరిలో దారుణం.. మహిళపై టీడీపీ కార్యకర్త దాడి (Video)
రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత మండలం చంద్రగిరిలో (Chandragiri) ఒక మహిళపై అధికార పార్టీ కార్యకర్త నడిరోడ్డుపై విచక్షణా ...
Naidu’s anti-Farmer rule.. 8 Farmers Die everyday in AP
Andhra Pradesh’s agriculture sector is facing one of its most severe crises in recent years. In just 21 months under the Chandrababu Naidu government, ...
ఉద్యమం తప్పదు.. కూటమి ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (APGEF) కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగుల చిరకాల వాంఛలైన పీఆర్సీ (PRC), ఐఆర్ (IR) ...
ఏపీ పేరు మార్పు.. ‘గరికపాటీ నీ అధిక ప్రసంగాలు ఆపు’
ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు (Garikapati Narasimha Rao) వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి (Kamalananda Bharati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పేరుమార్పు (Name change), ...
People are Dying… Chandrababu, Wake Up!
While citizens are dying, the government appears to be in deep slumber. Even as deaths rise due to contaminated milk and polluted drinking water, ...
బతకడానికి తాగే పాలు, నీళ్లలోనూ కల్తీ – చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్
ఏపీలో పాలు, నీళ్లు కల్తీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డయేరియా (Diarrhea), ఫుడ్ పాయిజన్ ...
ఏపీలో మరో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh)చిన్నారులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి ...















