Anantapur District
కర్ణాటకలో రైలు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి
కర్ణాటకలో(Karnataka) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Train Accident) ఆంధ్రప్రదేశ్కు(Andhra Pradesh) చెందిన ముగ్గురు మృతి చెందారు. దొడ్డబళ్లాపుర రైల్వే స్టేషన్(Doddaballapura Railway Station) వద్ద ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఈ విషాద ...
ఏపీలో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), హాస్టళ్లలో(Hostels) వరుసగా చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు విద్యార్థుల భద్రతపై(Student Safety) ఆందోళన కలిగిస్తున్నాయి. సాలూరు ఘటన మరువకముందే.. తాజాగా అనంతపురం జిల్లా(Anantapur District) శెట్టూరులో(Settur) ప్రభుత్వ ...
‘వైసీపీ కార్యకర్తల రక్తంతో రెడ్బుక్ తడిసిపోయింది’
అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రిలో(Tadipatri) రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ(TDP) నేత జేసీ ప్రభాకర్రెడ్డి (JC Prabhakar Reddy) అనుచరుల దాడికి నిరసనగా గాంధీ సెంటర్ (Gandhi Center) వద్ద శాంతియుత ...
తాడిపత్రిలో జేసీ హైడ్రామా.. పీఎస్ ఎదుటే స్నానం (Video)
అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రి నియోజకవర్గంలో (Tadipatri Constituency) రాజకీయం మరోసారి వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తాడిపత్రి పట్టణ ...
సతీష్ కుమార్ మృతి కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతోంది. సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన రాజకీయరంగంలో ఉద్రిక్తతను రేపుతోంది. ప్రతిపక్ష ...
తాడిపత్రికి వస్తున్నా.. డీఐజీ, ఎస్పీలకు పెద్దారెడ్డి లేఖ
తాడిపత్రిలో(Tadipatri)అధికార టీడీపీ (TDP), ప్రతిపక్ష వైసీపీ (YSRCP)నేతల మధ్య వైరం కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ...















