తెలంగాణ వార్తలు

లంచం ఇస్తేనే లబ్దిదారుల జాబితాలో పేరు?

లంచం ఇస్తేనే లబ్దిదారుల జాబితాలో పేరు?

ప్ర‌భుత్వం (Government) ఇస్తాన‌న్న ఇందిర‌మ్మ ఇల్లు (Indiramma House) జాబితాలో పేరు రావాలంటే అర్హ‌త మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. అధికారులు, స్థానిక నేత‌ల చేతులు కూడా త‌ప‌డాల్సిందేన‌ట‌. అన్నీ ఇచ్చి లిస్ట్‌లో త‌న ...

shanti-kumari-appointed-mcrhrdi-vice-chairperson

సీఎస్‌గా రిటైర్డ్ అవ్వ‌గానే మ‌రో కీల‌క బాధ్య‌త‌

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారికి (Shanti Kumari) తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) కీల‌క బాధ్య‌త‌లు (Key Responsibilities) అప్ప‌గించింది. సీఎస్‌గా రేపు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆమె సేవ‌లు వినియోగించుకోవాల‌ని భావించిన ...

కేటీఆర్‌కు గాయం.. బెడ్ రెస్ట్

జిమ్‌లో కేటీఆర్‌కు గాయం.. బెడ్ రెస్ట్

బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి తీవ్ర గాయ‌మైంది (Serious Injury). జిమ్‌ (Gym) లో వ‌ర్క్‌ అవుట్స్ సెషన్ సమయంలో ఆయనకు స్లిప్ డిస్క్ సమస్య తలెత్తింది. ...

బీఆర్ఎస్ రజతోత్సవ స‌భ‌లో బ‌న్నీ సందడి

బీఆర్ఎస్ రజతోత్సవ స‌భ‌లో బ‌న్నీ సందడి

భార‌త్ రాష్ట్ర స‌మితి (BRS) రజతోత్సవ సభ (Silver Jubilee Celebration Meeting) వ‌రంగ‌ల్‌లోని (Warangal) ఎల్క‌తుర్తి (Elkathurthy) లో ఘ‌నంగా జ‌రిగింది. స‌భ‌కు తెలంగాణ రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ...

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు స‌ర్వం సిద్ధం.. ల‌క్ష‌ల్లో గులాబీ ద‌ళం

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు స‌ర్వం సిద్ధం.. ల‌క్ష‌ల్లో గులాబీ ద‌ళం

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రజతోత్సవ సభ ఆదివారం వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు సర్వసిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) ఈ సభలో పాల్గొననున్నారు. సుమారు నెల ...

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్‌

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్‌

SLBC టన్నెల్ ప్రమాదంలో చ‌నిపోయిన వారి మృత‌దేహాల కోసం గత 63 రోజులుగా నిరంతరాయంగా కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగతా ...

రాజ‌కీయం మారిపోయింది.. - రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్‌ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ...

కర్రెగుట్టలలో భారీ ఎన్‌కౌంటర్‌.. 28 మంది మావోలు హ‌తం

కర్రెగుట్టలలో భారీ ఎన్‌కౌంటర్‌.. 38 మంది మావోలు హ‌తం

తెలంగాణ (Telangana) – ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని కర్రెగుట్టల (Karreguttalu) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (Security Forces) విస్తృత స్థాయిలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ...

'కాళేశ్వరం' కొత్త ట్విస్ట్‌.. ఆ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు

‘కాళేశ్వరం’ కొత్త ట్విస్ట్‌.. ఆ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు

తెలంగాణ రాష్ట్రంలో భారీ నీటిపారుదల రంగంలో కీలకంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్‌సీ (ENC) హరిరామ్ ...

హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. అధికారులు అలర్ట్

హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. అధికారులు అలర్ట్

పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి ఘటన తరువాత దేశంలో ఉన్న పాకిస్తానీయులను (Pakistanis) వెనక్కు పంపించాలంటూ కేంద్రం (Central Government) ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల (States) ముఖ్య‌మంత్రుల‌కు కేంద్ర హోంశాఖ ...