తెలంగాణ వార్తలు
SLBC టన్నెల్ ప్రమాదం నిజాలు దాచారు..- కేటీఆర్ సంచలన ఆరోపణలు
SLBC టన్నెల్ ప్రమాదం గురించి ముందే ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, నిర్లక్ష్య ధోరణితో నిజాలను దాచిపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ఎక్స్ ...
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. వాన్పటేల్, ప్రతీక్, ...
ఏపీ సీఎం చంద్రబాబుపై హరీష్ రావు ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకున్న ...
సీఎం రేవంత్పై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణ
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరు సంచలనంగా మారింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఆయన మాటల్లో జోరు పెరిగింది. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ...
పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవరో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్
తెలంగాణలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...
గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TGIIC) ఆధీనంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. రూ.25 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ భూముల ...
ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు.. తెలంగాణలో కొత్త విద్యా విధానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధ (AI)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గణిత పాఠంలో ...
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
ప్రముఖ గాయని కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్(Hyderabad)లోని నిజాంపేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఆమె సూసైడ్ ...
రైతుల ఆందోళన.. నిలిచిపోయిన భూసేకరణ సర్వే
ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో మామునూరుకు కేంద్రం కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు ప్రకటన కూడా చేసింది. ...
అంబర్పేట ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...















