తెలంగాణ వార్తలు
సౌందర్య మరణం వెనుక మోహన్బాబు హస్తం? పోలీసులకు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్బాబు హస్తం ఉందని ...
జోగులాంబ ఆలయ పూజారిపై చర్యలకు మంత్రి ఆదేశం
తెలంగాణలోని జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్పై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ ...
తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష (Group-2 Exam) ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ ...
SLBC టన్నెల్లోకి రోబోల ఎంట్రీ..
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి ...
ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులలో ప్రధానమైన ...
ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమేనా..?
తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ...
17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ...
‘అబద్ధాలకు అంగీ లాగు వేస్తే అది రేవంత్’.. హరీష్రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రగులుకుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ...
సచివాలయం నుంచే కమిషన్ల దందా.. – జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. రాష్ట్రంలో 20 శాతం కమిషన్ల దందా నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం ...















