తెలంగాణ వార్తలు

కేదార్ మృతి రాజకీయ దుమారం.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ

కేదార్ మృతి రాజకీయ దుమారం.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతసెలగంశెట్టి కేదార్ దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దుబాయ్ పోలీసులు ఈ మరణాన్ని సహజమరణంగా ప్రకటించినా, కేదార్ మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేంద్రానికి ...

కృష్ణా నీటిని ఏపీ అక్ర‌మంగా త‌ర‌లించుకుంటోంది - సీఎం రేవంత్‌

కృష్ణా నీటిని ఏపీ అక్ర‌మంగా త‌ర‌లించుకుంటోంది – సీఎం రేవంత్‌

కేంద్ర‌మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీలోని పాటిల్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ...

వార‌స‌త్వంపై చిరంజీవికి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

వార‌స‌త్వంపై చిరంజీవికి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

వార‌స‌త్వంపై టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వ్యాఖ్య‌ల‌కు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీ(Kiran Bedi) స్ట్రాంగ్ కౌంట‌ర్(Strong Counter) ఇచ్చారు. ఆడ‌బిడ్డ అంటే భ‌యం, వార‌స‌త్వం(Succession) గురించి ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ...

“ఓ మహాత్మా మన్నించు”.. గాంధీ విగ్రహం దీన‌స్థితిపై హరీశ్ ఆగ్ర‌హం

“ఓ మహాత్మా మన్నించు”.. గాంధీ విగ్రహం దీన‌స్థితిపై హరీశ్ ఆగ్ర‌హం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించిన గాంధీ కాంస్య విగ్రహం, ఇప్పుడు నిర్వహణ లోపం కార‌ణం దీన స్థితిలో ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ...

సెంటీమీటర్ సొరంగం తవ్వలేదు కానీ మాపై విమ‌ర్శ‌లా? - కేటీఆర్ ఆగ్రహం

సెంటీమీటర్ సొరంగం తవ్వలేదు కానీ మాపై విమ‌ర్శ‌లా? – కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ...

సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతుల సమస్యలను లేఖ‌లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో నూనె గింజల ఉత్పత్తికి పెద్ద ప్రోత్సాహం ఇచ్చామని, రైతుబంధు ...

'ముస్కాన్‌'కు పీవీ సింధు హాజ‌రు

‘ముస్కాన్‌’కు పీవీ సింధు హాజ‌రు

రంగారెడ్డిలోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్‌లో హిమాలయ మరియు స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “ముస్కాన్” కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ...

గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్‌పై దాడి, పరిస్థితి విష‌మం

గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్‌పై దాడి, పరిస్థితి విష‌మం

భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిని దాడి చేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ దాడిలో చారి తీవ్రంగా ...

ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ

ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ...