తెలుగు

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ

జమ్మూ కాశ్మీర్‌ (Jammu & Kashmir) లోని పహల్గామ్‌ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...

చీర‌క‌ట్టుతో రామప్ప ఆలయానికి విశ్వ‌సుంద‌రీలు.. వీడియోలు వైర‌ల్‌

రామప్ప ఆలయంలో విశ్వ‌సుంద‌రీల సంద‌డి.. వీడియోలు వైర‌ల్‌

యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ స్థలమైన తెలంగాణ (Telangana) లోని 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయం (Ramappa Temple) లో అందాల భామ‌లు (Beauty Queens) సంద‌డి చేశారు. 72వ మిస్ ...

కడప మేయర్ తొలగింపు.. మాధ‌వీరెడ్డి పంతం నెగ్గిందా..?

కడప మేయర్ తొలగింపు.. మాధ‌వీరెడ్డి పంతం నెగ్గిందా..?

కడప మున్సిపల్ కార్పొరేషన్ (Kadapa Municipal Corporation) మేయర్ (Mayor), వైసీపీ నేత సురేష్ బాబు (Suresh Babu) ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Andhra Pradesh Coalition Government) పదవి నుంచి ...

యుద్ధ స‌మ‌యంలో న‌కిలీ వార్త‌లు.. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం

యుద్ధ స‌మ‌యంలో న‌కిలీ వార్త‌లు.. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం

భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తర్వాత, సోషల్ మీడియాలో అసత్య సమాచారం (False Information) వేగంగా ...

రూ.20 జీతానికి ప‌నిచేశా.. - న‌టుడు సూరి ఎమోష‌న‌ల్‌

రూ.20 జీతానికి ప‌నిచేశా.. – న‌టుడు సూరి ఎమోష‌న‌ల్‌

వారసత్వంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నటులుగా గుర్తింపు పొందినవారి కథలు సాధారణంగా పెద్దగా చెప్పుకోదగినవి కావు. కానీ, ఎలాంటి నేపథ్యం లేకుండా, కేవలం తమ కృషి, పట్టుదలతో సినీ రంగంలో స్థానం సంపాదించిన ...

ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్లక్ష్యం.. నిండు గర్భిణీ మృతి

ప్రభుత్వ ఆస్ప‌త్రి సిబ్బంది నిర్లక్ష్యం.. నిండు గర్భిణీ మృతి

ప్ర‌భుత్వాస్ప‌త్రి (Government Hospital) నిర్ల‌క్ష్యం (Negligence) కార‌ణంగా నిండు గ‌ర్భిణి (Fully Pregnant Woman) మృతిచెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రభుత్వ ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రసవ ...

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో నకిలీ విద్యా సర్టిఫికెట్ల ముఠా సంచలనం సృష్టించింది. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో నకిలీ పత్రాలను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ బృందం, ...

శ‌వానికి డిమాండ్‌.. మృత‌దేహం అక్ష‌రాల రూ.1 ల‌క్ష‌

శ‌వానికి డిమాండ్‌.. మృత‌దేహం అక్ష‌రాల రూ.1 ల‌క్ష‌

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అనాటమీ విద్యార్థుల శిక్షణ కోసం మృతదేహాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, శవాల కొరత ఇప్పుడు ఆ కాలేజీల యాజ‌మాన్యాన్ని వేధిస్తోంది. విద్యార్థులు మాన‌వ శ‌రీరంలోని అవ‌య‌వాల గురించి అవ‌గాహ‌న ...

రోహిత్ పొలిటిక‌ల్ ఎంట్రీ..? మహారాష్ట్ర సీఎం ఆస‌క్తిక‌ర కామెంట్‌

రోహిత్ పొలిటిక‌ల్ ఎంట్రీ..? మహారాష్ట్ర సీఎం ఆస‌క్తిక‌ర కామెంట్‌

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత ...

కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్ర‌భుత్వంపై విమర్శలు

కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్ర‌భుత్వంపై విమర్శలు

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ...