తెలుగు
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ విజేతకు భారీ ప్రైజ్ మనీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023-2025 ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు రూ.30.78 కోట్లు (సుమారు 3.6 మిలియన్ ...
పట్టపగలు దారుణ హత్య.. హోటల్ వద్ద కత్తులతో దాడి
నిత్యం ప్రజలతో కిటకిటలాడే నాంపల్లి ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద పట్టపగలు ఓ వ్యక్తిపై ఐదుగురు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఈ ...
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మే 15, 2025) ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు క్షీణించి 81,134 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ...
కొత్త హెలికాప్టర్ ముందే కొనేసి తర్వాత కమిటీ!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే నెలనెలా అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో కొత్త హెలికాప్టర్ ...
జైల్లో వంశీకి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు (Video)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఇది స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైలులో అస్వస్థతకు గురైన వంశీ, ...
మైక్రోసాఫ్ట్ మెగా లేఆఫ్స్: ఏకంగా 6,000 మంది ఉద్యోగులు..
టెక్నాలజీ డెవలప్మెంట్తో టెక్కీలకు ఉపాధి కరువవుతోంది. ఇటీల గూగుల్ కంపెనీ 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ...
విశాఖలో దారుణం.. మహిళ ప్రాణం తీసిన మత్తు డాక్టర్!
విశాఖపట్నం జిల్లాలోని నీరుకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెయ్యి ఫ్యాక్చర్ కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర