తెలుగు
వీరయ్య లోకేశ్ బినామీయేనా..? – ‘ప్రకాశం’లో ఆసక్తికర చర్చ!
ప్రస్తుతం ఈ ఐదు ప్రశ్నలు ప్రకాశం జిల్లా (Prakasam district) లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి హోంమంత్రి, మంత్రులు ఇలా ఒకరివెంట మరొకరు రావడం.. తాజాగా మంత్రి లోకేశ్ ...
తిరుమలలో నకిలీ దర్శన టికెట్లు.. భక్తులకు షాక్
సుదూర ప్రాంతం నుంచి తిరుమల శ్రీవారి (Tirumala Sri Venkateswara Swamy) దర్శనం (Darshan) కోసం వచ్చిన బెంగళూరు (Bengaluru) భక్తులకు ఊహించని షాక్ తగిలింది. తమ టికెట్లు (Tickets) నకిలీవని (Fake) ...
క్రేజీ ట్విస్ట్ : దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్.. జూ.ఎన్టీఆర్ vs ఆమీర్
టాలీవుడ్ (Tollywood) యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr. NTR) కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. జూ.ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో మరో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కోసం ...
భారత్-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ఇండియా-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలపై తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మొదట రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ...
ముంచుకొస్తున్న కొవిడ్ మహమ్మారి.. ఆ దేశాల్లో వేలల్లో కేసులు
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ (COVID) మహమ్మారి (Pandemic) మరోసారి తన భీకర రూపాన్ని చూపిస్తూ ముంచుకొస్తోంది. రెండు దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మళ్లీ మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది. ఇదే ...
కిలో టమాటా రూపాయి.. పంటను రోడ్డున పడేసిన రైతు (Video)
రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆ పంటను రోడ్డు (Road) మీద పారేసుకున్నాడో రైతు. ఇంత తక్కువ ధరలు ఉంటే రైతు (Farmer) అనేవాడు ఎలా ...
సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. సీఎం పుష్కర స్నానం
తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర సరస్వతి నది పుష్కరాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఈ 12 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం మే 26 వరకు ...
భారత్లో ఆపిల్ కంపెనీలు పెట్టొద్దు – ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖతార్ (Qatar) పర్యటనలో భాగంగా పలు ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమైన ట్రంప్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ...
పాక్ అణుస్థావరాల్లో రేడియేషన్ లీక్.. క్లారిటీ ఇచ్చిన IAEA
పాకిస్తాన్లో అణుస్థావరాలపై భారత్ భారీ దాడులు చేసినట్లు ఇటీవల కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో టెర్రర్ క్యాంపులతో పాటు, పాకిస్తాన్కి చెందిన వైమానిక ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర