జాతీయ వార్తలు
మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచొద్దు.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు
దేశ సర్వోన్నత న్యాయస్థానం మెడికల్ సీట్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉండటం పట్ల సుప్రీంకోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ...
చైనా వైరస్పై ఇండియన్ హెల్త్ ఏజెన్సీ బిగ్ అప్డేట్
ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) గురించి ఆసక్తికరమైన వార్తను షేర్ చేసింది. చైనాలో విజృంభిస్తున్నవైరస్ గురించి ఇండియన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ...
వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ట్రయల్ రన్ విజయవంతం
భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో మరో పెద్ద అడుగుగా, వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ప్రకటించారు. ...
ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంతరం!
ఢిల్లీలో నజాఫ్గఢ్లో రూ.140 కోట్ల వ్యయంతో కొత్త కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టాలన్న బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ...
మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC
కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లను 15% మేరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీమ్ కారణంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ...
బీఎస్ఎఫ్పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్ఎఫ్ వదిలేస్తూ తన రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...
2026 తర్వాత మోదీ సర్కార్ కొనసాగుతుందో లేదో..? సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందా.. లేదా అనేది అనుమానమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ...
‘డోర్స్ ఓపెన్’.. నితీష్ కుమార్కు లాలూ ఆఫర్
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జేడీయూ-బీజేపీ కూటమి తమ అధికారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ...
రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తొలగించిన తరువాత, ఇప్పుడు రూ.5000 నోటు రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...
విషాదాంతం.. బోర్ బావి ఘటనలో చిన్నారి చేతన మృతి
రాజస్థాన్ కోట్పుత్లీ జిల్లాలో చోటుచేసుకున్న బోర్ బావి ఘటన విషాదాంతమైంది. డిసెంబర్ 23న 700 అడుగుల బోరు బావిలో 150 అడుగుల లోతులో చిక్కుకుపోయిన చేతన (3) అనే చిన్నారి, 10 రోజుల ...
















‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు