జాతీయ వార్తలు
లాలూ ప్రసాద్ యాదవ్కు తీవ్ర అస్వస్థత
బిహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) (76) తీవ్ర అస్వస్థత (Critical illness) కు గురయ్యారు. పాట్నా (Patna) లోని పరాస్ ...
రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్
పారిశుద్ధ్య కార్మికుడి (Sanitation Worker) కి ఇన్కం ట్యాక్స్ (Income Tax) అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా (Agra) కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కరణ్కుమార్ (Karan Kumar) నెల ...
వక్ఫ్ బిల్లు: దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి మంచిది ...
మహాత్మా గాంధీ ముని మనవరాలు మృతి
భారతదేశ (India) జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) మనవరాలు (Granddaughter) నీలాంబెన్ పారిఖ్ (Nilamben Parikh) (93) మృతిచెందారు. మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రం నవ్సరి (Navsari) లోని తన నివాసంలో ...
వక్ఫ్ బిల్లు: లోక్సభలో హాట్ డిబేట్.. ప్రతిపక్ష వ్యూహం ఏంటి?
ఎన్డీయే (NDA) ప్రభుత్వం నేడు చారిత్రాత్మక వక్ఫ్ బిల్లు (Waqf Bill) ను లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టబోతోంది. బీజేపీ కూటమి ఇప్పటికే తన సంఖ్యా బలం, వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) ...
లోక్సభలో రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) ...
SBI సేవల్లో అంతరాయం.. నిలిచిపోయిన లావాదేవీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయాన్ని (Disruption) ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్ పనితీరు పరిశీలించే ప్లాట్ఫామ్ డౌన్డెటెక్టర్ (DownDetector) ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటల నుంచి ...
త్వరలో భారత గడ్డపై అడుగుపెడతా.. – సునీతా విలియమ్స్
నాసా (NASA) ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తన తాజా అంతరిక్ష అనుభవాలను ప్రపంచంతో పంచుకున్నారు. తొమ్మిది నెలల పాటు స్పేస్లోనే గడిపిన ఆమె, ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. తాజాగా ...
అనంత్ అంబానీ పాదయాత్ర.. ఎందుకంటే
భారతదేశం (India) లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాస్, ఇంధన వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్న ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల ...















