జాతీయ వార్తలు

మోదీ 'గ‌య‌బ్'.. కాంగ్రెస్ ట్వీట్‌పై బీజేపీ మండిపాటు

మోదీ ‘గ‌య‌బ్’.. కాంగ్రెస్ ట్వీట్‌పై బీజేపీ మండిపాటు

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ (Indian National Congress) చేసిన ఓ పోస్టు (Post) రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తల, చేతులు, కాళ్లు ...

ఉగ్ర‌దాడి.. ప్రధానికి ఏఐసీసీ చీఫ్ బహిరంగ లేఖ

ఉగ్ర‌దాడి.. ప్రధానికి ఏఐసీసీ చీఫ్ బహిరంగ లేఖ

పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) పై చర్చించేందుకు పార్లమెంట్ (Parliament) ప్రత్యేక సమావేశం (Special Session) ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ...

ఇంకా ఎంత‌కి దిగ‌జారుతారు..? - ఆఫ్రిదికి ధావ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఇంకా ఎంత‌కి దిగ‌జారుతారు..? – ఆఫ్రిదికి ధావ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) కి టీమిండియా గ‌బ్బ‌ర్‌.. మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ (Shikhar Dhawan) స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇటీవల భారత సైన్యంపై ఆఫ్రిది చేసిన ...

కేరళ సీఎం ఆఫీస్‌, నివాసానికి బాంబు బెదిరింపు

కేరళ సీఎం ఆఫీస్‌, నివాసానికి బాంబు బెదిరింపు

కేరళలో (Kerala) ఇటీవల బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister’s Office) మరియు ఆయన అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్‌ (Cliff ...

క‌శ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే.. మన్ కీ బాత్‌లో మోడీ సంచ‌ల‌న కామెంట్స్‌

క‌శ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే.. మన్ కీ బాత్‌లో మోడీ సంచ‌ల‌న కామెంట్స్‌

క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో 26 మంది భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ విష‌యంపై భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఉగ్ర‌వాద దాడుల‌ను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై భార‌త‌దేశ‌మంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం ...

భారత్‌ చ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డుతున్న పాక్ మీడియా

భారత్‌ చ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డుతున్న పాక్ మీడియా

భారత్ యుద్ధ సన్నద్ధతపై వస్తున్న వార్తలు ఇప్పుడు పాకిస్తాన్ మీడియాను తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పాక్ టీవీ ఛానళ్లలో భారత గూఢాచార సంస్థలు, ఇజ్రాయెల్ ...

ఇస్రో విజ్ఞానయోధుడు ఇకలేరు

ఇస్రో విజ్ఞానయోధుడు ఇకలేరు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) అభివృద్ధికి బాటలు వేసిన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ ఛైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (Krishnaswamy Kasturirangan) కన్నుమూశారు. ఆయన 84 ...

భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిర్ ఇండియా టికెట్ ధరలు హైక్‌

భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిర్ ఇండియా టికెట్ ధరలు హైక్‌

టాటా గ్రూపు (Tata Group) న‌కు చెందిన ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్–పాక్ (India-Pakistan) మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలాన్ని ...

కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చ‌రిక!

కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చ‌రిక!

జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...