జాతీయ వార్తలు
సునీతా విలియమ్స్కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో పె్టిన పోస్టులో సునీతాను భారత ...
చాహల్-ధనశ్రీ విడాకులు.. భరణం ఎన్ని కోట్లంటే
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకుల కేసుపై ముంబై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో ...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనీర్ జిల్లా దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ కారుపై భారీ ట్రక్కు ట్రాలీ పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ...
భారత్లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్కడంటే..
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ నిర్మాణం పూణే నగరంలో ప్రారంభమైంది. ట్రంప్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రాపర్టీ డెవలప్మెంట్ పార్ట్నర్ ట్రిబెకా డెవలపర్స్ ఈ ప్రాజెక్టును బుధవారం ...
నాగ్పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్
నాగ్పూర్లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. ఈ ...
ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ పేలుడు.. కుటుంబం మొత్తానికి తీవ్ర గాయాలు
పర్యావరణ పరిరక్షణ, తక్కువ ఖర్చుతో ప్రయాణం అనే నినాదంతో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, అవి క్రమంగా ప్రమాదకరంగా మారుతున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు పేలిపోవడం ఇప్పుడు ఓ ప్రధాన సమస్యగా మారింది. ...
సునీతా విలియమ్స్కు ప్రధాని మోడీ లేఖ
దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్ష యాత్ర తరువాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా అంతర్జాతీయ అంతరిక్ష ...
రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన నటి రన్యారావు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ ...
దారుణం.. మంటల్లో చిక్కుకొని చిన్నారులు సజీవ దహనం
జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...















