జాతీయ వార్తలు
హృదయ విదారకం.. నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని షాజహాన్పూర్ (Shahjahanpur) లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నలుగురు పిల్లలను గొంతు కోసి హత్య (Murder) చేసి, ...
బిహార్లో సంచలనం.. తండ్రీకూతుర్ని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య
బిహార్ (Bihar)లోని అరా రైల్వే స్టేషన్లో(Ara Railway Station) మంగళవారం జరిగిన దారుణ ఘటన (Tragic Incident) కలకలం రేపింది. ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని కాల్చిచంపి.. అనంతరం ...
మద్యం మత్తులో మేకపై అత్యాచారం
మద్యం (Alcohol) మత్తులో ఓ వ్యక్తి మూగజీవిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని మాల్దా జిల్లాలో ఓ వ్యక్తి ఫుల్ట్గా మద్యం సేవించి మందలో మేస్తున్న మేక (Goat) ...
తీహార్ జైలు తరలింపు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆసియాలోనే అతిపెద్ద తీహార్ జైలు (Tihar Jail)ను మరోచోటకు మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ శివారులో ప్రత్యామ్నాయ జైలు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన ...
బెంగళూరులో ఘోరం.. తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య
గత రెండ్రోజులుగా భర్తల మీద భార్యల ప్రతాపం వార్తలు వరుసగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీలో బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను హత్య చేసి హోలీ సంబరాలు చేసుకున్న భార్య. చెన్నైకి చెందిన బిలీనియర్ భార్య ...
యూపీలో దారుణం.. పెళ్లైన 2 వారాలకే భర్తను హత్య చేయించిన భార్య
ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే భర్తను హత్య చేయించి ప్రియుడితో కలిసి ఉండాలని కుట్రపన్నిన ఘటన ఔరయ్య జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రగతి ...
నోట్ల కట్టల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెను వివాదం సృష్టించింది. ఈ ఘటనలో ఆయన నివాసంలో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడటంతో, అవి దాదాపు ...
సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉగ్ర ముప్పు.. – రజనీకాంత్ హెచ్చరిక
సముద్రమార్గంగా ఉగ్రవాదుల చొరబాట్లపై తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రజలకు కీలక హెచ్చరిక చేశారు. ఒక వీడియో సందేశంలో ఆయన దేశ భద్రతపై పెరుగుతున్న ముప్పును ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని వినియోగించి దేశంలో ...
సుశాంత్ సింగ్ మృతి కేసు క్లోజ్.. సీబీఐ కీలక రిపోర్ట్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పూర్తిగా మూసివేసింది. సుశాంత్ మరణంలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చి చెప్పిన సీబీఐ, ...















