క్రైమ్

అవ‌మానం త‌ట్టుకోలేక‌.. స్విగ్గి డెలివ‌రీ బాయ్ సూసైడ్‌!

అవ‌మానం త‌ట్టుకోలేక‌.. స్విగ్గి డెలివ‌రీ బాయ్ సూసైడ్‌!

త‌న‌కు జ‌రిగిన అవ‌మానం త‌ట్టుకోలేక స్విగ్గి డెలివ‌రీ బాయ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధార లోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్‌మెంట్స్‌లోకి డెలివ‌రీ బాయ్ ...

బెట్టింగ్ యాప్ కేసు : బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల‌పై ఫిర్యాదు

బెట్టింగ్ యాప్ కేసు : బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల‌పై ఫిర్యాదు

తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు స్టార్ హీరోలపై కూడా ఫిర్యాదులు నమోదవ్వడం ...

హైదరాబాద్‌లో సైకో వీరంగం.. చిన్నారి మృతి

హైదరాబాద్‌లో సైకో వీరంగం.. చిన్నారి మృతి

మేడ్చల్ జిల్లాలో ఒక భయంకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సైకోలా మారి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్‌కు ...

ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబ్ డ్రైవర్ మృతి, ఐదుగురికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబ్ డ్రైవర్ మృతి, ఐదుగురికి గాయాలు

నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళుతున్న కారుడివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టి.. ఎదురుగా వస్తున్న టాటా సఫారి కారును ఢీ కొట్టింది. ఈ ...

తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్

తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్

తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి త‌ల్లి.. క‌న్న‌ కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసింది. మహబూబాబాద్ జిల్లా ...

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. ...

మందు తాగ‌డానికి డ‌బ్బులివ్వ‌లేద‌ని.. భార్య‌పై గొడ్డలితో దాడి

మందు తాగ‌డానికి డ‌బ్బులివ్వ‌లేద‌ని.. భార్య‌పై గొడ్డలితో దాడి

మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో తీవ్ర కలకలానికి గురి చేసింది. మద్యం కోసం ప్రతిరోజూ ...

కుటుంబాల మ‌ధ్య గొడవలే హత్యకు కారణం - ఎస్పీ

కుటుంబాల మ‌ధ్య గొడవలే హత్యకు కారణం – ఎస్పీ

కర్నూలు జిల్లా సంచలనం సృష్టించిన టీడీపీ నేత సంజన్న హత్య కేసులో పోలీసులో కీలక ప‌రిణామం చోటుచేసుకుంది. ఈనెల 14న శరీన్ నగర్‌లో హత్యకు గురైన సంజన్న కేసులో మొత్తం ఐదుగురు నిందితులను ...

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బికనీర్ జిల్లా దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ కారుపై భారీ ట్రక్కు ట్రాలీ పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ...

అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త త‌న‌ను అనుమానించాడ‌ని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో ...