ఏపీ పాలిటిక్స్

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని మంత్రి నారాయణ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రూ. కోటి 95 ల‌క్ష‌ల‌ వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఈ ...

బాబుకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ ఎమ్మెల్యే?

బాబుకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ ఎమ్మెల్యే?

తన చర్యలతో పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు ప్ర‌స్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేడర్ నుంచి వరుస ఫిర్యాదులు అందుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ...

డిస్ట్రిక్ట్ రివ్యూ క‌మిటీ మీటింగ్‌కు వ‌ర్మ‌.. అర్హ‌త ఉందా..?

డిస్ట్రిక్ట్ రివ్యూ క‌మిటీ మీటింగ్‌లో వ‌ర్మ‌.. అర్హ‌త ఉందా..?

కాకినాడ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో జిల్లా అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రివ్యూ క‌మిటీ మీటింగ్ (DRC meeting)లో ఓ వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన ...

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని తిరుమ‌ల తిరుప‌తి ...

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ న‌గ‌రాల క‌ల్చ‌ర్ నేడు ఏపీలోని మారుమూల ప‌ల్లెల‌కు వ‌చ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జ‌న‌సేన నేత ...

ఏపీలో భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత హైకోర్టు ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో A-3 నారాయణరెడ్డి, A-4 రేఖమయ్య, ...

జమిలి బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

జమిలి బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల, భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి ...

"రిలీజ్ ది షిప్".. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

“రిలీజ్ ది షిప్”.. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

సీజ్ ది షిప్‌.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టి బియ్యం త‌ర‌లిస్తున్న షిప్ సీజ్ చేయాలని స్పష్టంగా ప్రకటించిన పవన్ ...

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాష్టీకం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ...