ఏపీ పాలిటిక్స్

రాష్ట్రంలో 3.20 లక్షల దొంగ పింఛన్లు.. స్పీక‌ర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో దొంగ పెన్షన్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయ‌ని, 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నిర్ధారించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి ...

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో ద‌ళారులు, హ‌మాలీల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను అమ్ముకునే స‌మ‌యంలో తూకాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డ‌డం ఇందుకు కార‌ణం. చాబాల‌లో కంది రైతులు దళారులు, ...

చంద్ర‌బాబు 'విజ‌న్ 2047'పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు ‘విజ‌న్ 2047’పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...

భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. కేసు విచారణ వాయిదా

భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. కేసు విచారణ వాయిదా

ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ...

ఫిర్యాదు చేసినందుకు నా మీదే కేసా? - అంబటి రాంబాబు షాక్

‘ఫిర్యాదు చేసినందుకు నాపైనే కేసా?’ – అంబటి రాంబాబు షాక్

పోలీసుల తీరుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు అవాక్క‌య్యారు. త‌న ఫిర్యాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపైనే కేసు పెట్టారని, ఇది ఎంత వ‌ర‌కు ధ‌ర్మం ...

మంత్రి నిమ్మ‌ల‌కు హ‌రిరామ‌జోగ‌య్య బ‌హిరంగ లేఖ‌

మంత్రి నిమ్మ‌ల‌కు హ‌రిరామ‌జోగ‌య్య బ‌హిరంగ లేఖ‌

ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప‌దే ప‌దే బ‌హిరంగ లేఖలు రాస్తూ త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేసి వార్త‌ల్లో నిలిచిన కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రిరామ జోగ‌య్య‌.. తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడుకు ...

చేరిక మ‌ళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవ‌రు ఆపుతున్నారు?

చేరిక మ‌ళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవ‌రు ఆపుతున్నారు?

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల‌వ‌డిన తొలినాళ్ల‌లోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఇత‌ర పార్టీల కండువా క‌ప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని త‌న చేరిక‌ను ...

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్న‌త చ‌దువుల కోసం కెనడా వెళ్లాడు. ...