ఏపీ పాలిటిక్స్
వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు TTD ఈవో ...
సమాధానం సరిగ్గా ఉంటేనే పెన్షన్.. ముఖ్యమైన సమాచారం
పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత ...
పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్రబాబు నిర్ణయమేంటి..?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...
కూటమి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...
ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కర్నూలులోని ఒక ప్రైవేట్ ...
పండుటాకుల జీవితాలతో చెలగాటమా..? – కూటమికి మల్లాది విష్ణు సూటి ప్రశ్న
పెన్షన్లు అందుకుంటున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ...
టీడీపీలోకి ఆళ్ల నాని? తెలుగు తమ్ముళ్లలో విభేదాలు
అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం. రేపు అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన టీడీపీ కండువా ...
గన్నవరంలో రాష్ట్రపతికి ఘనస్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు ...
‘పేదలకు అన్నం, నాకే అన్నం లేకుండా చేశారు’ – పిఠాపురం కాంట్రాక్టర్ ఆవేదన
పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు (సత్తిరాజు) దివాణం తన ఆవేదన వ్యక్తం చేశారు. “పేదలకు అన్న క్యాంటీన్లు నిర్మించా, కానీ నాకే అన్నం లేకుండా చేస్తున్నారు” అంటూ కలెక్టర్తో పాటు అధికారులపై తీవ్ర ...















