ఏపీ పాలిటిక్స్
ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి
కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. ముదురుతున్న వివాదం
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తుండడం పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ...
రాజకీయ బెదిరింపులకు అంగన్వాడీ టీచర్ బలి
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఒత్తిళ్లు మరొక అమాయక కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఫాతిమాను ...
కరెంట్ షాక్.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జగన్ పేరుతో నడుపుతున్న ఫిట్నెస్ సెంటర్ (జిమ్)కు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ...
శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...
పోసాని కృష్ణమురళీకి బెయిల్ మంజూరు
సినీ నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు ఊరటనిచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ...
బాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణే కారణం.. – మంత్రి నాదెండ్ల (వీడియో)
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి పార్టీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగాడు అని ...
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు
శ్రీచైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాల్లో అధికారులు ఈ దాడులను చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ...
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...
టీడీపీ ఎమ్మెల్సీ జాబితా.. సీనియర్లకు నో ఛాన్స్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్ నేతలను పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ, కూటమి పార్టీల వాటాలో ...















