ఏపీ పాలిటిక్స్

తునిలో హైటెన్ష‌న్‌.. పోలీసుల‌ లాఠీచార్జ్‌

తునిలో హైటెన్ష‌న్‌.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసుల‌ లాఠీచార్జ్‌

కాకినాడ జిల్లా తునిలో హైటెన్ష‌న్ కొన‌సాగుతోంది. మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక ఉద్రిక్త‌త‌గా మారింది. తుని మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా టీడీపీ గెల‌వ‌లేదు. అస‌లు స‌భ్యులే లేక‌పొయినా.. వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని ...

ఏపీ డీఐజీ రాస‌లీల‌లు.. ప్ర‌శ్నించిన భార్య‌పై దాడి

ఏపీ డీఐజీ రాస‌లీల‌లు.. ప్ర‌శ్నించిన భార్య‌పై దాడి

బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న ఓ ఆఫీస‌ర్ రాస‌లీల‌లు బ‌య‌ట‌కొచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ విభాగంలో డిప్యూటీ ఇనిస్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డీఐజీ) హోదాలో ఉన్న అధికారి వికృత చేష్ట‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. డీఐజీ ...

'నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి'.. - కిరణ్‌ రాయల్ ఆడియో వైర‌ల్‌

‘నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి’.. – కిరణ్‌ రాయల్ ఆడియో వైర‌ల్‌

జనసేన (JanaSena) పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ (Kiran Royal) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కిరణ్‌పై మోసపోయానంటూ లక్ష్మి(Lakshmi) అనే బాధితురాలు వరుస ఆధారాలను బయటపెడుతూ సంచలనం రేపుతోంది. తాజాగా ...

రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్

రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ రేపు (మంగ‌ళ‌వారం) వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించ‌నున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడ‌నున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా ...

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో జీబీఎస్ మ‌ర‌ణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైర‌స్ బారిన‌ప‌డి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మ‌హిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మ‌హిళ ...

రోడ్డునప‌డిన సంచార పశు వైద్య సిబ్బంది

రోడ్డునప‌డిన సంచార పశు వైద్య సిబ్బంది

అధికారంలోకి రాగానే 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌స్తుత‌మున్న ఉద్యోగాల‌నే ఊడ‌బెరుకుతోంది. కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్య‌తో సంచార ప‌శువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకేసారి 670 మంది సంచార ప‌శువైద్య ...

విశాఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు

విశాఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు

విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్‌ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ...

'వాళ్లొస్తే ఛీకొట్టండి'.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ Vs జ‌న‌సేన‌

‘వాళ్లొస్తే ఛీకొట్టండి’.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ Vs జ‌న‌సేన‌

కొన్నాళ్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూట‌మి పార్టీల మ‌ధ్య‌ నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న వివాదం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డింది. తెలుగుదేశం పార్టీ అంటేనే జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు. ఆ ...

'అమ్మాయిల‌ బాత్రూమ్‌ల్లోకి తొంగిచూస్తున్నారు'.. అర్ధ‌రాత్రి విద్యార్థినుల ఆందోళ‌న‌

‘అమ్మాయిల‌ బాత్రూమ్‌ల్లోకి తొంగిచూస్తున్నారు’.. అర్ధ‌రాత్రి విద్యార్థినుల ఆందోళ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌హిళ‌లు, యువ‌తుల‌పై జ‌రుగుతున్న వ‌రుస సంఘ‌ట‌న‌లు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. అనంత‌పురం జిల్లా బుక్క‌రాయ‌స‌ముద్రంలో గ‌ల సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. అమ్మాయిల బాత్రూంలోకి ...

First GBS death in AP.. Woman died while undergoing treatment at Guntur hospital

ఏపీలో తొలి జీబీఎస్ మరణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తొలి గులియ‌న్ బారే సిండ్రోమ్ (జీబీఎస్‌) మ‌ర‌ణం న‌మోదైంది. ఇప్ప‌టికే బ‌ర్డ్‌ఫ్లూతో ఆందోళ‌న‌లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఈ వార్త భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. జీబీఎస్ బారిన‌ప‌డి గుంటూరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ...