ఏపీ పాలిటిక్స్
ఆఫీస్లో రాసలీలలు.. ఏపీటీడీసీ అకౌంటెంట్ సస్పెండ్
విజయవాడ (Vijayawada)లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ కార్యాలయం (APTDC Divisional Office) ఉద్యోగి రాసలీలలు తాజాగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న గంగి వెంకటేశ్వర్లు (Accountant ...
మద్యం కేసులో టీడీపీ ఎంపీ..
విజయవాడ ఎంపీ (Vijayawada MP), తెలుగుదేశం పార్టీ (TDP) నేత కేశినేని చిన్ని (Keshineni Chinni)పై మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే విశాఖ (Visakhapatnam) ...
తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం..పంటలకు భారీ నష్టం
తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. మేఘాలు బీకర గర్జనలు, జోరున గాలి, మరోపక్క వర్షం బీభత్సం సృష్టించాయి. ఏపీ (Andhra Pradesh) లోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివాన ...
వెలుగులోకి ఏపీటిడీసీలో కీలక ఉద్యోగి రాసలీలలు
విజయవాడ (Vijayawada)లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (AP Tourism Development Corporation) డివిజనల్ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి రహస్య ప్రేమాయణం (Secret Affair) వెలుగులోకి వచ్చింది. ఆయన ...
కందికప్పు కనుమరుగు.. మే నెలలో కూడా లేదట
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు (Ration Card Holders) కందిపప్పు (Toor Dal) పంపిణీపై (Distribution) మరోసారి నిరాశే (Disappointment) మిగిలింది. మే నెల నుంచి ప్రతి కార్డుదారునికి కందిపప్పు ...
అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూటమి’పై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former ...
జైలు నుంచి కొడుకు చితివద్దకు.. ఏ తండ్రికీ వద్దు ఈ కష్టం
కన్న కొడుకు చనిపోయి విగతజీవిగా పడి ఉండగా, చేయని నేరానికి తండ్రి జైల్లో ఉన్నాడు. కొడుకు మృతివార్త విని జైలు గోడల మధ్య ఆ తండ్రి నరకం అనుభవించాడు. కటకటాల్లో ఉన్న తండ్రి.. ...
భీమిలి హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా భీమిలి (Bheemili) లో శుక్రవారం ఉదయం ఓ దారుణమైన హత్య (Brutal Murder) సంచలనం సృష్టించింది. యువతిని దారుణంగా హత్య చేసి ఆపై ఆమె ముఖంపై పెట్రోల్ పోసి ...
Simhachalam : నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు బలిగొంది – త్రీమెన్ కమిటీ
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) చందనోత్సవం (Chandanotsavam) రోజున జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు (Seven Devotees) ప్రాణాలు విడిచారు. ...















