ఏపీ పాలిటిక్స్
ఆరేళ్ల లోపు పిల్లల కోసం ఆధార్ స్పెషల్ డ్రైవ్
ఆరేళ్లలోపు (Under Six Years) చిన్నారుల (Children) తల్లిదండ్రులకు (Parents) ఏపీ (Andhra Pradesh) అధికారులు శుభవార్త చెప్పారు. చిన్నారుల కోసం ఆధార్ నమోదు కార్యక్రమాన్ని (Aadhaar Enrollment Program) ప్రత్యేక శిబిరాల ...
“కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే తిరిగివెళ్లడు” – జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య
తాడిపత్రి (Tadipatri) రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Ketireddy)పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే ...
మోడీ సభ సమీపంలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం
అమరావతి పునర్నిర్మాణం (Amaravati reconstruction) శుక్రవారం ప్రధానమంత్రి మోడీ (Prime Minister Modi) చేతుల మీదుగా ప్రారంభమైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ప్రధాని మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాని ...
విశాఖలో ఘోరం.. మరో యువతి దారుణ హత్య
విశాఖ (Visakhapatnam) నగరంలోని నార్త్ సబ్ డివిజన్ మరో దారుణం జరిగింది. ఇటీవలే ఒక జ్యోతిష్యుడిని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన సంఘటన మరవకముందే, ఇప్పుడు మరో హృదయవిదారక ఘటన ...
గన్నవరం చేరుకున్న ప్రధాని మోడీ
అమరావతి పునఃనిర్మాణం (Amaravati Reconstruction) సందర్భంగా ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Gannavaram International Airport) చేరుకున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, ఇతర ...
”విశాఖ” రాజధాని భూములు రూపాయికే..!
జస్ట్ ఇమ్యాజిన్.. ఏపీలో (Andhra Pradesh) అత్యంత అభివృద్ధి చెందిన నగరం ఏది..? అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్ వస్తే.. కచ్చితంగా ఎవరైనా టిక్ పెట్టే ఆన్సర్ విశాఖ. ఉమ్మడి ...
కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట.. తాడిపత్రిలోకి రీ ఎంట్రీ
తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Former MLA Kethireddy Pedda Reddy) ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట (Relief) లభించింది. సొంత నియోజకవర్గం తాడిపత్రి వెళ్లేందుకు కోర్టు ...
అమరావతి పునర్నిర్మాణం.. నేడు ఏపీకి ప్రధాని మోడీ
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పునర్నిర్మాణం (Amaravati Reconstruction) నేడు (మే 2) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో (Andhra ...
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...















