Telugu Feed

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు స్టార్ట్ అవుతున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...

రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గొప్ప అవకాశం

రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గొప్ప అవకాశం

దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB). మొత్తం 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, ...

ఘోర విమాన ప్ర‌మాదం.. 179కి చేరిన మృతుల సంఖ్య‌

ఘోర విమాన ప్ర‌మాదం.. 179కి చేరిన మృతుల సంఖ్య‌

దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి బయల్దేరిన జేజు ఎయిర్‌ 7C2216 నంబర్‌ బోయింగ్‌ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతుండగా ...

ఉత్తర భారత్‌కు కోల్డ్‌వేవ్‌ హెచ్చరిక

ఉత్తర భారత్‌కు కోల్డ్‌వేవ్‌ హెచ్చరిక

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) కోల్డ్‌వేవ్‌ హెచ్చరిక జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన ...

లడఖ్‌లో 30 అడుగుల శివాజీ విగ్రహం ఆవిష్కరణ

లడఖ్‌లో 30 అడుగుల శివాజీ విగ్రహం ఆవిష్కరణ

లడఖ్‌లోని పాంగోంగ్ త్సో వద్ద 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రక ఘనతగా నిలిచింది. బీజేపీ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, భారత సైన్యం సమక్షంలో ...

పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల సందర్భంగా తిరుమల కొండపై భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ...

అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక

అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక

ఐసీసీ మ‌హిళ‌ల‌ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక‌య్యారు. క్రికెట‌ర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ...

సోనియాపై జేపీ నడ్డా సంచలన విమర్శలు

సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోప‌ణ‌లు

ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...

తెలుగు తేజం కోనేరు హంపి.. వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌

తెలుగు తేజం కోనేరు హంపి.. వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌

తెలుగు తేజం కోనేరు హంపి వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై విజయం సాధించిన ...

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వ‌స్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...