
Telugu Feed
చలి తీవ్రత.. స్కూళ్లకు 15 రోజులు సెలవు
హర్యానాలో తీవ్రమైన చలికాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మరియు అంగన్వాడీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత ...
హుస్సేన్ సాగర్లో ‘సెయిలింగ్ స్టేట్ ఛాంపియన్షిప్’ ప్రారంభం
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ మరోసారి సెయిలింగ్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. గురువారం ఘనంగా ప్రారంభమైన తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ఎనిమిదో ఎడిషన్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ...
ఉక్రెయిన్లో బంధీగా ఉత్తరకొరియా సైనికుడు
ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికుల గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. సరిహద్దు దాడిలో గాయపడిన ఉత్తరకొరియా సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బంధీగా తీసుకువెళ్లినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ ...
ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయన్న వార్తతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ...
చీరకట్టులో మరింత అందంగా.. మీనాక్షి లేటెస్ట్ ఫొటో వైరల్
నటిగా ఎంతో ప్రాచుర్యం పొందిన మీనాక్షి చౌదరి తాజాగా తన కొత్త సినిమా సెట్స్ నుండి ఒక ఫొటోను విడుదల చేశారు. అందులో సంప్రదాయమైన చీరకట్టులో ఆమె చాలా అందంగా కనిపించారు. “నాలోని ...
సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూత
దిగ్గజ పారిశ్రామికవేత్త, సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి 94 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఒసాము డిసెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. ...
ఘన విజయంతో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
భారత మహిళల జట్టు విండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ జట్టును 162 పరుగులకే కట్టడి ...















