YSRCP
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...
జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...
జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. – సజ్జల కీలక వ్యాఖ్యలు
గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్కు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం జైలు బయట సజ్జల మీడియాతో మాట్లాడారు. నందిగాం సురేష్పై కూటమి ప్రభుత్వం కక్షసాధిస్తోందని, ...
సూపర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న
కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు చేయడం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అన్నమయ్య ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...
పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చర్యను ఖండిస్తున్న వైసీపీ
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి రాబర్ట్సన్పేట పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయన్న అభియోగంతో ఆయన భార్య జయసుధపై ...
‘మీ ప్రేమకు రుణపడి ఉంటా..’ – వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అభిమాన నేతకు ...















కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కూటమి ...