YSRCP
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. – ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన
కాకినాడ సీ పోర్టు అమ్మకంపై విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరు గంటలకు పైగా విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ...
నాతో చర్చకు నారా లోకేష్ సిద్ధమా..? గుడివాడ అమర్ సవాల్
విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ ...
‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్’కు పాటించరా? – పవన్కు అంబటి ప్రశ్న
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్పై పరోక్షంగా విమర్శలు ...
మాచర్ల మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్టు!
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ను హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...
ముచ్చెర్లలో 100 శాతం టీడీపీ సభ్యత్వం పచ్చి అబద్ధం – గుడివాడ అమర్
అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...
బాబు అధికారంలో ఉంటే దళితులకు రక్షణుండదు.. – మాజీ డిప్యూటీ సీఎం
వైసీపీకి ఓటు వేశారనే కక్ష్యతో కూటమి పార్టీలు దళితవాడలను తగలబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. గంగాధర ...
కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజమేనా?
వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...
సజ్జల భూకబ్జా ఆరోపణల్లో నిజమెంత..? ఇదిగో క్లారిటీ
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గత రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...















