YSRCP
ఎర్రచందనం స్మగ్లింగ్పై వైసీపీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లోని కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్పై ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చందనం స్మగ్లింగ్లో టీడీపీ ...
హైకోర్టులో సజ్జల భార్గవ్కు ఊరట
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై 13 కేసులు నమోదు చేసింది. కాగా, తనపై నమోదైన కేసులపై సజ్జల ...
శ్రీకాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...
‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదికగా జగన్ ...
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ...
దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు.. ఏమైంది?
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీస్ స్టేషన్లో దువ్వాడపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...
అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...
జమిలీ ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును ...
వేములలో ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై దాడి
సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ...















