YSRCP

డ్ర‌గ్స్‌, ఇప్ప‌టం కూల్చివేత‌లు అన్నీ అబ‌ద్ధాలే.. బాబు, ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

డ్ర‌గ్స్‌, ఇప్ప‌టం కూల్చివేత‌లు అన్నీ అబ‌ద్ధాలే.. బాబు, ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియ‌ర్ నేత క‌నుమూరి ర‌విచంద్రారెడ్డి అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చంద్ర‌బాబు ...

చంద్ర‌బాబు 'విజ‌న్ 2047'పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు ‘విజ‌న్ 2047’పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...

చేరిక మ‌ళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవ‌రు ఆపుతున్నారు?

చేరిక మ‌ళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవ‌రు ఆపుతున్నారు?

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల‌వ‌డిన తొలినాళ్ల‌లోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఇత‌ర పార్టీల కండువా క‌ప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని త‌న చేరిక‌ను ...

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాష్టీకం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ...

'జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా'.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

‘జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా’.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

క‌డ‌ప‌లో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో ...

బాబు అవినీతిపై రాష్ట్రం వెలుప‌లే విచార‌ణ జ‌ర‌గాలి - కాకాణి డిమాండ్‌

బాబు అవినీతిపై రాష్ట్రం వెలుప‌లే విచార‌ణ జ‌ర‌గాలి – కాకాణి డిమాండ్‌

2014-19 మ‌ధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్ర‌మాల‌పై న‌మోదైన కేసుల‌ను రాష్ట్రం వెలుప‌ల విచార‌ణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయ‌ని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై కఠిన చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరిగుడిసె ద‌హ‌నంపై వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచిగ్రామంలో జరిగిన దళిత సర్పంచ్‌ కనుమూరి మహాలక్ష్మికి చెందిన ...

'జమిలి'పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

జ‌మిలి ఎన్నిక‌ల (వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్‌)పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంది. ఈ పరిణామం ...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాకిచ్చిన వ‌లంటీర్లు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాకిచ్చిన వ‌లంటీర్లు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను ప్రముఖ న్యాయవాది ...

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోలవ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...