YS Jagan

Chandrababu Fails Tobacco Farmers.. YS Jagan to Tour West Godavari to fight against Farmers betrayal

Chandrababu Fails Tobacco Farmers.. YS Jagan to Tour West Godavari to fight against Farmers betrayal

Former Chief Minister and YSRCP President Y.S. Jagan Mohan Reddy has assured tobacco farmers that the YSR Congress Party will stand firmly by them ...

10 రోజుల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో పర్యటిస్తా..

10 రోజుల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో పర్యటిస్తా..

రాష్ట్రంలో తీవ్ర ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్న పొగాకు రైతుల (Tobacco Farmers) సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వచ్చే వారం, పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari District) పర్యటించనున్నట్లు ...

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

గుంటూరులో (Guntur) ఒక మహిళను (Woman) వివస్త్రను (Stripped) చేసి, టీడీపీ(TDP) నేత అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

కాపు ఉద్య‌మ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం జ‌న‌సేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడకు గవర్నర్ ...

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (Video)

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని ...

'రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్‌ను పెకిలిస్తాం'

‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్‌ను పెకిలిస్తాం’

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వ‌ర్గ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ...

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

“తీరానికి కేవలం పది మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగితే.. రాత్రికి రాత్రే స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ ...

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజ‌ర్లు.. జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...