Water Dispute

తాగునీటి వాటాలపై కుద‌ర‌ని ఏకాభిప్రాయం

తాగునీటి వాటాలపై కుద‌ర‌ని ఏకాభిప్రాయం

కృష్ణా జలాల యాజమాన్య బోర్డు (KRMB) పరిధిలో తాగునీటి అవసరాలపై ఏపీ(AP), తెలంగాణ(Telangana) మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది. తాగునీటి కోసం కృష్ణా జలాల(Krishna Water) వాటాల కేటాయింపుపై(Allocation of Water ...

మ‌రోసారి ఏపీ-తెలంగాణ జ‌ల జ‌గ‌డం

మ‌రోసారి ఏపీ-తెలంగాణ జ‌ల జ‌గ‌డం

కృష్ణా జలాల (Krishna waters) వినియోగంపై మరోసారి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) మధ్య వివాదం తలెత్తింది. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ (Nagarjuna Sagar Dam) కేంద్రంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ...

కావేరీ జలాల కోసం తమిళనాడు రైతుల వినూత్న నిరసన..

కావేరీ జలాల కోసం తమిళనాడు రైతుల వినూత్న నిరసన

కావేరీ నదీ జలాలను (Kaveri River waters) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు (Tamil Nadu Farmers) వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుచిరాపల్లిలోని (Tiruchirappalli) కావేరీ నది ...

బనకచర్లపై బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం -హ‌రీష్‌రావు ఫైర్‌

బనకచర్లపై బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం -హ‌రీష్‌రావు ఫైర్‌

గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) అనుసంధాన ప్రాజెక్టు (Linking Project) విషయంలో గురుశిష్యులుగా పేరుగాంచిన తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్‌రెడ్డిల మ‌ధ్య “అర్ధరాత్రి చీకటి ఒప్పందం” జరిగిందని, రేవంత్ రెడ్డి ...

ఆంధ్ర, తెలంగాణ నీటి వివాదంపై ముగిసిన భేటీ

ఆంధ్ర, తెలంగాణ నీటి వివాదంపై ముగిసిన భేటీ

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌ (Polavaram-Banakacharla)పై కేంద్ర జలశక్తి శాఖ (Central Jal Shakti Ministry) మంత్రి సి.ఆర్. పాటిల్ (C.R. Patil) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ముఖ్య‌మంత్రుల (Chief ...

ఢిల్లీకి చేరిన బనకచర్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు పిలుపు

ఢిల్లీకి చేరిన బనకచర్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ (Andhra Pradesh–Telangana) రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి పంచాయితీ (Water Dispute)  ఇప్పుడు ఢిల్లీ (Delhi) దాకా వెళ్లింది. ముఖ్యంగా పోలవరం(Polavaram), బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుల  (Projects’) నిర్వహణ, వాటి ద్వారా ...