Telugu Feed News
‘డింగా డింగా’.. ఉగాండాను వణికిస్తున్న మహమ్మారి
ఉగాండాలో బుండిబుగ్యో జిల్లాలో ఓ వింత వ్యాధి భయపెడుతోంది. ఇది ముఖ్యంగా మహిళలు, బాలికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డింగా డింగా ఫీవర్ అనే ఈ ...
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...
బిగ్ సర్ప్రైజ్.. ‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు
డల్లాస్లో జరిగిన ఈవెంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “‘గేమ్ ఛేంజర్’లో మీరు థియేటర్లో చూసే అనేక సంఘటనలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను ...
పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చర్యను ఖండిస్తున్న వైసీపీ
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి రాబర్ట్సన్పేట పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయన్న అభియోగంతో ఆయన భార్య జయసుధపై ...
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మరణం
బ్రెజిల్లోని మినాస్ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...
జర్మనీలో క్రిస్మస్ ఉత్సవాలు.. ఏడుగురు భారతీయులకు గాయాలు
క్రిస్మస్ పండుగ ఉత్సవాల మధ్య జర్మనీలోని మాగ్డెబర్గ్ క్రిస్మస్ మార్కెట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాలెబ్.ఎ అనే ముస్లిం యువకుడు తన కారును వేగంగా నడిపి, ఉత్సవాల్లో పాల్గొన్న వారిపైకి దూసుకొచ్చాడు. ఈ ...
విశాఖ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22606) ఉదయం 5.20 గంటలకు విశాఖ ...
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?
కొందరు మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు యాక్టివ్గా ఉన్నారు.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు సీఎం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వే ...
నేడు పీవీ సింధు వివాహం.. ఎక్కడంటే..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ జంట వివాహం ...
ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహరణ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ...















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు