Telangana News
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
అదుపుతప్పి పల్టీ కొట్టిన డీసీఎం.. పలువురికి గాయాలు
ఘట్కేసర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా, DCM వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 15) విచారణ జరగనుంది. ఈ నెల 8న ...
ప్రభుత్వం, ప్రతిపక్షం సమన్వయంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి ...
కొండపోచమ్మ రిజర్వాయర్లో పడి ఐదుగురు యువకులు మృతి
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. సెల్ఫీ సరదా యువకుల కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...
తెలంగాణ పోలీస్ శాఖ సంచలనం.. క్యూఆర్ కోడ్తో ప్రజాభిప్రాయ సేకరణ
తెలంగాణలో పోలీస్ శాఖ ప్రజాభిప్రాయ సేకరణకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ప్రజలు పోలీస్ సేవలపై తమ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేసేందుకు క్యూ ఆర్ కోడ్ ద్వారా వ్యవస్థను అమలు చేస్తున్నారు. సీఐడీ ఆధ్వర్యంలో ...
ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం -నేడు సీఎం సమీక్ష
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన ఈరోజు ఉదయం సచివాలయంలో సమావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ...
స్పెషల్ ఆపరేషన్.. 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు!
హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ ...
పిల్లలకు గొడ్డుకారం.. సీఎం భోజనం ఖర్చు రూ.32 వేలు – కేటీఆర్ సంచలన ట్వీట్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సెటైర్లు వేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెడుతున్నారనే ...















