Telangana Farmers

ధాన్యంతో సచివాలయం ముట్టడి.. కవిత అరెస్ట్‌తో ఉద్రిక్తత

ధాన్యంతో సచివాలయం ముట్టడి.. కవిత అరెస్ట్‌తో ఉద్రిక్తత

తెలంగాణలో (Telangana) వరి ధాన్యం కొనుగోళ్లలో (Paddy Grain Procurement) జరుగుతున్న జాప్యాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ...

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్!.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్!.

తెలంగాణలో రైతుల (Telangana Farmers) సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో (Paddy Procurement) జరుగుతున్న అవ్యవస్థపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు 45 రోజులుగా ...

కిలో టమాటా రూ.3.. రైతుల కన్నీళ్లు

కిలో టమాటా రూ.3.. రైతుల కన్నీళ్లు

తెలంగాణ (Telangana) లో టమాటా ధరలు పతనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా (Tomato) ధర రూ.3 మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక రైతులు (Farmers) తమ ...

సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతుల సమస్యలను లేఖ‌లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో నూనె గింజల ఉత్పత్తికి పెద్ద ప్రోత్సాహం ఇచ్చామని, రైతుబంధు ...