TDP Government
Redbook reign of terror.. Questioning invites ‘Red Book’ anarchy
Under Chief Minister Chandrababu Naidu’s monstrous “Red Book” rule, questioning leads to anarchy reigning supreme. Those who stand against injustices are crushed under an ...
శ్రీవారి పరకామణిలో దొంగలు.. కోటి బంగారం అపహరణ!
కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయిందన్న వార్త తిరుమలేశుని (Lord Venkateswara) భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. కలియుగ వైకుంఠం (Kaliyuga Vaikuntham) తిరుమలలో(Tirumala) అత్యంత ...
బతకడానికి తాగే పాలు, నీళ్లలోనూ కల్తీ – చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్
ఏపీలో పాలు, నీళ్లు కల్తీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డయేరియా (Diarrhea), ఫుడ్ పాయిజన్ ...
Quid Pro Quo in the Skies? Heritage Finlease, Aviation deals and govt funds
Serious allegations of quid pro quo arrangements, conflict of interest, and misuse of public funds have surfaced against Chief Minister Chandrababu Naidu and his ...
శివ స్వాములపై లాఠీచార్జ్.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన యావత్ హిందూ బంధువులను షాక్కు గురిచేసింది. సోమవారం బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన శివభక్తులను సమర్థంగా నియంత్రించడంలో ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తిగా ...
“కాపు కులమే చంద్రబాబు టార్గెట్” – ముద్రగడ లేఖ
రాష్ట్రంలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని కాపు ఉద్యమ నేత, వైసీపీ పీఏసీ మెంబర్ ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి ...
టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత సడన్గా ఎందుకు..?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ ...
నాడు రంగా, ముద్రగడ.. నేడు అంబటి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాపు నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి ...
అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. వైసీపీ ఆగ్రహం
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటన ద్వారా రాష్ట్రంలో చట్టవ్యవస్ధ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టంగా చాటిచెప్పుతోందని పార్టీ ఆగ్రహం వ్యక్తం ...
రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు మౌనం.. ‘సీమ లిఫ్ట్’పై విమర్శలు
తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటివరకు స్పందించకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాయలసీమ ...
















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు