Rescue Operations

Plane Crash : ఫ్లైట్‌లో సాంకేతిక లోపం!.. విమానయాన శాఖపై నెటిజ‌న్లు ఫైర్‌

Plane Crash : ఫ్లైట్‌లో సాంకేతిక లోపం!.. విమానయాన శాఖపై నెటిజ‌న్లు ఫైర్‌

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) (విమానం నెం. AI171) టేకాఫ్ (Take-Off) అయిన కేవలం రెండు నిమిషాల్లోనే కూలిపోయిన (Crashed) ఘోర దుర్ఘటన దేశవ్యాప్తంగా ...

అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదం.. 242 మంది ప్రయాణికులు..

అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదం.. 242 మంది ప్రయాణికులు..

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని ఘోర విమాన ప్ర‌మాదం (Airplane Accident) జ‌రిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ...

మయన్మార్‌ భూకంపం.. 3,085 దాటిన మృతుల సంఖ్య

మయన్మార్‌ భూకంపం.. 3 వేలు దాటిన మృతుల సంఖ్య

మయన్మార్‌ (Myanmar)లో సంభవించిన భూకంపం (Earthquake) ఆ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు నిరంతరం కృషి చేస్తుండగా, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజుకు రోజుకు ...

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ...

యెమెన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు

యెమెన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు

యెమెన్ లోని బైదా ప్రావిన్స్‌లో శనివారం ఒక గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు, ఇంకా 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 40 ...

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన ఐదుగురు యువకులు మృత్యువాత‌ప‌డ్డారు. సెల్ఫీ స‌ర‌దా యువ‌కుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు నింపింది. వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...

70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు

70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు

రాజస్థాన్‌లోని కోర్పుత్లీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన అందరి మనసును కలిచివేసింది. 3ఏళ్ల చిన్నారి ఓ బోరుబావిలో 70 గంటల క్రితం పడిపోయింది. బావి మొత్తం 700 అడుగుల లోతు ఉండగా, ...