Political News
రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ఎందుకంటే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి రేపటితో 420 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ...
అదంతా తప్పుడు ప్రచారం.. – కొడాలి నాని క్లారిటీ
తనపై వస్తున్న తప్పుడు వార్తలను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్గా లీడర్గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. – విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ప్రకటన ఆంధ్రప్రదేశ్లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రేపు రాజ్యసభ ...
అదంతా నిజమే కానీ, రింకూ-ప్రియా ఎంగేజ్మెంట్లో ట్విస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ మరియు యువ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థంపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఈ వార్తలను ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ...
రాజశేఖరం మృతికి వైఎస్ జగన్ సంతాపం
వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...
మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటుగా భావించబడుతోంది. 1951, మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో ...
ఇన్కం ట్యాక్స్ రైడ్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొసళ్లు
మధ్యప్రదేశ్లోని భోపాల్లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో జరిగిన ఇన్కం ట్యాక్స్ (ఐటీ) దాడులు సంచలనం రేపాయి. ఈ దాడుల్లో పలు షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ...
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
‘అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా’ – ఢిల్లీ సీఎం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అతిశీకి కేటాయించిన నివాసాన్ని కేంద్రం ఇటీవల రెండోసారి రద్దు చేయడంతో ఆమె ...















