తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన ఆస్ట్రేలియా టూర్ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ఈనెల 14న ఢిల్లీకి వెళ్తారు. 15న జరుగనున్న AICC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్తారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్టానికి పెట్టుబడి ఆహ్వానించడమే లక్ష్యంగా అక్కడ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలోని వనరులు, పరిశ్రమలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని వివరించారు. సదస్సు ముగించుకొని ఈనెల 24న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
News Wire
-
01
ఎట్టకేలకు వర్ల రామయ్యకు పదవి
ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్.
-
02
కర్నూలులో ఉద్రిక్తత
సుగాలి ప్రీతి తల్లి యాత్రను అడ్డుకున్న పోలీసులు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రీతి తల్లిదండ్రులు. వీల్ చైర్ యాత్రను అడ్డుకున్న ప్రభుత్వం
-
03
డ్వాక్రా మహిళలకు కూటమి టోకరా
ఎన్నికల హామీ అమలు చేయబోమని మండలి సాక్షిగా ప్రకటన. 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్న ఉత్పన్నం కాదని సమాధానం
-
04
2025 జాతీయ క్రీడా పురస్కాలు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీతల ఎంపిక
-
05
చంపత్ రాయ్కి క్లీన్చిట్
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కి సిట్ క్లీన్చిట్ ఇచ్చింది. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్చిట్
-
06
జడేజా అరుదైన రికార్డు..
రవీంద్ర జడేజా టెస్టుల్లో 4,000 పరుగులు, 350 వికెట్లు సాధించిన నాలుగో క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.
-
07
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు
2026 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. రెండు సభలు కలిపి మొత్తం 12 బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వ సమాచారం.
-
08
స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు..
నిఫ్టీ 50, సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మిడ్ఈస్ట్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
-
09
భారత్-శ్రీలంక టెస్ట్
గాలే టెస్టులో 462 పరుగులకు భారత్ ఆలౌట్., శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది
-
10
UGC-NETలో మూడు పేపర్లకు మళ్లీ పరీక్ష..
ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లను తిరిగి నిర్వహించనున్నట్లు NTA ప్రకటన.








