Political News

'దుష్ప్ర‌చారం 360.. అమెరికా టు ఆంధ్రా'!

‘దుష్ప్ర‌చారం 360.. అమెరికా టు ఆంధ్రా’!

న్యూట్ర‌ల్ ముసుగు ధ‌రించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విష‌ప్ర‌చారం చేస్తున్న ఓ న్యూస్‌సైట్ బండారం బ‌య‌ట‌ప‌డింది. `దేశం పెద్ద‌లను ప్ర‌స‌న్నం చేసుకొని మార్కులు కొట్టేయాల‌నే కుర‌స‌బుద్ధితో దుష్ప్ర‌చారమే త‌న అస్త్రంగా ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

వందశాతం మళ్లీ మ‌న‌దే అధికారం.. - కేసీఆర్

వందశాతం మళ్లీ మ‌న‌దే అధికారం.. – కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో ...

త్వ‌ర‌లో జూప‌ల్లి మంత్రి ప‌ద‌వి తొల‌గిస్తారు - కేటీఆర్ ట్వీట్‌

త్వ‌ర‌లో జూప‌ల్లి మంత్రి ప‌ద‌వి తొల‌గిస్తారు – కేటీఆర్ ట్వీట్‌

జూప‌ల్లి కృష్ణారావు మంత్రి ప‌ద‌విపై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల ప్రెస్‌మీట్ ...

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

భ‌విష్య‌త్తులో బీసీ ముఖ్య‌మంత్రి.. - మ‌హేష్‌గౌడ్ సంచ‌ల‌న కామెంట్స్‌

భ‌విష్య‌త్తులో బీసీ ముఖ్య‌మంత్రి.. – మ‌హేష్‌గౌడ్ సంచ‌ల‌న కామెంట్స్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ప‌ద‌విపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లు రేవంత్‌రెడ్డే ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని, భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ (బ్యాక్వర్డ్ క్లాస్) నేత‌ ...

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

పింక్ బుక్ మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాల‌న‌లో అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని, ప్ర‌శ్నించే వారిని వేధిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ దౌర్జ‌న్యాల‌పై తాము పింక్ బుక్ ...

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుండ‌గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘క్యాబినెట్‌లో ఎవరు ఉండాలో ...