Operation Sindoor
‘నేషనల్ వార్ మెమోరియల్’లో ఆపరేషన్ సిందూర్ అమరుల పేర్లు
గతేడాది సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) లో వీరమరణం పొందిన అమర జవాన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్లో ఆరుగురు ...
‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..
‘పహల్గామ్’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e ...
భారత దెబ్బకు రిపేర్లు చేసుకుంటున్న పాకిస్తాన్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ ఎయిర్ ...
జవాన్ మురళీ నాయక్ జీవితంపై సినిమా.. హీరో ఎవరంటే
భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindur) లో అమరులైన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ (22) జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత కథ ...
అవును.. పాక్ ఇంటెలిజెన్స్ను కలిశా – జ్యోతి మల్హోత్రా
ఎన్ఐఏ (NIA) దర్యాప్తులో యూట్యూబర్ (YouTuber) జ్యోతి మల్హోత్రాకు (Jyoti Malhotra) సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ (Pakistan) తో తనకు సంబంధాలు ఉన్నట్లుగా యూట్యూబర్ అంగీకరించింది. ఎన్ఐఏ విచారణలో పాక్ ...
పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నిరాకరణ
పాకిస్తాన్ (Pakistan) ఉగ్రవాద దాడుల (Terrorist Attacks) నేపథ్యంలో పహల్గాం దాడి (Pahalgam Attack) మరియు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ కోసం ప్రతిపక్షాలు (Opposition Parties) పార్లమెంటు ప్రత్యేక సమావేశం ...
పాక్ అణుస్థావరాల్లో రేడియేషన్ లీక్.. క్లారిటీ ఇచ్చిన IAEA
పాకిస్తాన్లో అణుస్థావరాలపై భారత్ భారీ దాడులు చేసినట్లు ఇటీవల కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో టెర్రర్ క్యాంపులతో పాటు, పాకిస్తాన్కి చెందిన వైమానిక ...
కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీటి ఎద్దడిపై భారత్కు లేఖ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...
Operation Sindoor : 11 మంది సైనికులు మృతి.. – పాక్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ...















