Chandrababu Naidu
వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూటమి నేతల వైఖరి ప్రస్తుతం విమర్శలకు గురవుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఉపాధి భద్రత, రూ.10 వేల గౌరవ వేతనం అని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...
ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జగన్ ఆరు ప్రశ్నలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్రబాబుపై సంధించారు. తల్లికి వందనం ...
2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? – రోజా ప్రశ్న
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర ...
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...
నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమైన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల పర్ఫామెన్స్ రిపోర్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
రెండెకరాలతో మొదలై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం
భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విషయంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...















