Chandrababu Naidu
డ్రగ్స్, ఇప్పటం కూల్చివేతలు అన్నీ అబద్ధాలే.. బాబు, పవన్ క్షమాపణలు చెప్పాలి
వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ...
చేరిక మళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవరు ఆపుతున్నారు?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిన తొలినాళ్లలోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెలలు గడుస్తున్నా ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని తన చేరికను ...
కుప్పంలో టీడీపీ కార్యకర్తల దాష్టీకం.. జగన్ పేరున్న శిలాఫలకం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని ...
బాబు అవినీతిపై రాష్ట్రం వెలుపలే విచారణ జరగాలి – కాకాణి డిమాండ్
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై నమోదైన కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...
పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్రబాబు నిర్ణయమేంటి..?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...
కూటమి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...
చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్షమాపణలు
ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్తో ...
సెకీ ఒప్పందాలు.. చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
సెకీ ఒప్పందాలపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్లో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం ...
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవరు బాబూ.. అంబటి ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...
ఎర్రచందనం స్మగ్లింగ్పై వైసీపీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లోని కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్పై ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చందనం స్మగ్లింగ్లో టీడీపీ ...















