Chandrababu Naidu

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. 'కూట‌మి'పై వైసీపీ పోరుబాట‌

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. ‘కూట‌మి’పై వైసీపీ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండ‌గా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే క‌రెంట్ చార్జీల ...

'మిట్ట‌ల్' కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం

‘మిట్ట‌ల్’ కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్‌కు గనులు అడగకుండా, మిట్టల్ స్టీల్‌కు ...

అప్పులు తేవ‌డ‌మే సంప‌ద సృష్టా..? - కూట‌మిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోప‌ణ‌లు

అప్పులు తేవ‌డ‌మే సంప‌ద సృష్టా..? – కూట‌మిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోప‌ణ‌లు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద‌ అప్పులు చేస్తున్నాడ‌ని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజుపై, ఈ ...

వాజ్‌పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి

వాజ్‌పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి

భారతదేశ మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద దేశ ప్రముఖులు ఆయనకు ఘ‌న నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ...

'కోపం ఉంటే మాతో పోరాడండి.. యువ‌త ఉద్యోగాలు పీకేస్తే ఎలా?' - అంబ‌టి

‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువ‌త ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబ‌టి

ఎన్నిక‌ల స‌మ‌యంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని వాగ్దానం చేసిన చంద్ర‌బాబు.. అధికారంలోకి వ‌చ్చాక ఉన్న ఉద్యోగాల‌ను ఊడ‌బెరుకుతున్నాడ‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. వైసీపీ మీద కోపం ...

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జ‌రిగిన స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ...

ఈనెల 27న 'క‌రెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట'

ఈనెల 27న ‘క‌రెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపున‌కు నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష వైసీపీ కూట‌మి ప్ర‌భుత్వంపై పోరుకు సిద్ధ‌మైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...

మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?

మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?

కొందరు మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు.. ఎవరు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో తెలుసుకునేందుకు సీఎం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించిన‌ట్లు సమాచారం. ఈ సర్వే ...