Chandrababu Naidu
భయపడేదే లేదు.. న్యాయపోరాటం చేస్తా – విడదల రజిని
ఆంధ్రప్రదేశ్లో మరో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరుసగా కేసులు నమోదవుతుండగా, తాజాగా వైసీసీ మహిళా నాయకురాలు, ...
Coalition’s double act falls flat
The 2025 Andhra Pradesh State Assembly Budget Sessions ended in abject failure, delivering nothing substantial to the public. With no recognized principal opposition, the ...
పోసానికి బిగ్ రిలీఫ్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..
సినీ నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల అభియోగాలపై అతనిపై 18కి ...
అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..
ఒకవైపు టెన్త్ పరీక్షలు.. మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో చిమ్మ చీకటి.. ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ విష ...
విలాసం.. విహారం
రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే ...
Chandrababu’s revenge: wiping out YSR’s legacy
“It’s not how long we live that matters, but how nobly we live,” the late Dr. YS Rajasekhara Reddy (YSR), a towering figure in ...
మండలి చైర్మన్కు అవమానం.. బొత్స ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్రాజుపై వివక్ష చూపించారని బొత్స ...
జగన్ పర్యటనల్లో భారీగా జనం.. కూటమిలో కలవరం.. కలకలం!
తెలుగుఫీడ్ డెస్క్:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ జనాన్ని చూసి కూటమిలో కలకలం.. కలవరం మొదలైందా? ...
Unpacking the Amaravati Tenders
Introduction A significant issue has come to light in the tender process for Amaravati’s capital construction projects, revealing alleged misconduct by senior leaders working ...
ఏపీలో ‘పెట్రోల్’ రచ్చ.. లెక్కలతో సహా వైసీపీ టార్గెట్
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలపై చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి పది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్తకపోవడంపై ప్రతిపక్ష వైసీపీ ...















