Chandrababu Naidu

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సూపర్ సిక్స్” అనే ఆర్భాటంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటి పరిస్థితిని ప్రశ్నిస్తూ, ఆ హామీల అమలుకి అవసరమైన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎందుకు ఆలోచించలేదని ...

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆక‌ర్షించి టీడీపీకి ద‌గ్గ‌రైన కొలిక‌పూడి.. ...

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. - సీఎం చంద్ర‌బాబు

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. – సీఎం చంద్ర‌బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం.. పండగ సందర్భంగా ఊరెళ్లి ప్రజలతో సంతోషంగా గడపాలన్నారు. ...

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ...

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ...

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం - సీఎం చంద్ర‌బాబు

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ...