Chandrababu Naidu

ఎమ్మెల్యే రాస‌లీల‌లు.. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ

ఎమ్మెల్యే రాస‌లీల‌లు.. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాస‌లీల‌ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా సృష్టించిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ హర్షవీణ చేసిన ...

'లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి' - ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

‘లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి’ – ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

తన నివాసంపై దాడికి సంబంధించిన సంచలన ఆధారాల‌ను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ బయటపెట్టారు. ఈ దాడి పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ...

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

అమరావతిలో పెట్టుబడుల అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత, చిలకలూరిపేట వాసి మురళీ చౌదరి సంచలన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ...

బీహార్ 'జంగిల్‌రాజ్‌'ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’

బీహార్ ‘జంగిల్‌రాజ్‌’ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్‌లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ...

టీటీడీ ఈవో ఆకస్మిక బదిలీ.. లడ్డూ వివాదం డైవర్షన్ కోసమేనా?

టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత స‌డ‌న్‌గా ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ ...

నాడు రంగా, ముద్ర‌గ‌డ‌.. నేడు అంబ‌టి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నాడు రంగా, ముద్ర‌గ‌డ‌.. నేడు అంబ‌టి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడే కాపు నేత‌ల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి ...

అంబటిపై దాడి.. వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ రియాక్ష‌న్‌

అంబటిపై దాడి.. వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ రియాక్ష‌న్‌

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ “జంగిల్‌రాజ్”గా మారిపోయిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ...

ల‌డ్డూపై దుష్ప్ర‌చారం.. వైసీపీ పాప ప్రక్షాళన పూజలు

ల‌డ్డూపై దుష్ప్ర‌చారం.. వైసీపీ పాప ప్రక్షాళన పూజలు

క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు క‌ల‌వ‌లేద‌ని తేలిపోయింది. ఇన్నాళ్లూ కూట‌మి పెద్ద‌లు చేసిందంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మవుతోంది. అయినా, ఫ్లెక్సీల‌తో దేవ‌దేవుడిని మ‌ళ్లీ రాజ‌కీయ ...

Playing politics with God.. How Tirumala Laddu LIE collapsed

Playing politics with God.. How Tirumala Laddu LIE collapsed

By dragging the sacred Tirumala laddu into petty politics, Chief Minister Chandrababu Naidu has crossed a line that has deeply angered devotees across Andhra ...

ల‌డ్డూ వివాదం.. CBI రిపోర్ట్‌పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్య‌లు

ల‌డ్డూ వివాదం.. CBI రిపోర్ట్‌పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్య‌లు

తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ కీలక చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ తన ...