ap politics

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు దృష్టిలో సంప‌ద సృష్టి అంటే.. ఆయ‌న ఆస్తులు పెంచుకోవ‌డం, ఆయ‌న అనుచ‌రుల‌ ఆస్తులు పెంచుకోవ‌డం మాత్ర‌మే సంప‌ద సృష్టి అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో ...

నేడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌ ప్రెస్‌మీట్‌..

నేడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌ ప్రెస్‌మీట్‌..

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో 11 గంట‌ల‌కు ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడ‌నున్నారు. ...

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...

వైసీపీ నేతలతో జగన్ కీల‌క‌ సమావేశం

వైసీపీ నేతలతో జగన్ కీల‌క‌ సమావేశం

లండ‌న్ ప‌ర్య‌ట‌న అనంత‌రం బెంగ‌ళూరు నుంచి తాడేప‌ల్లి చేరుకున్న వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌.. ఇవాళ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చ‌ర్చించిన‌ట్లుగా ...

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...

యువకుడిపై చంద్ర‌బాబు అసహనం.. యూనివ‌ర్సిటీ అడ‌గ‌డం పోకిరిత‌న‌మా..?

యువకుడిపై చంద్ర‌బాబు అసహనం.. – వ‌ర్సిటీ అడ‌గ‌డం పోకిరిత‌న‌మా..?

సామాజిక పింఛ‌న్ల పంపిణీలో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాయచోటిలో ప‌ర్య‌టించారు. పింఛ‌న్ల పంపిణీ అనంత‌రం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప‌లువురు విద్యార్థుల చేత మాట్లాడించారు. ...

ఆ విష‌యంలో పురందేశ్వ‌రిపై సోము వీర్రాజుదే పైచేయి

ఆ విష‌యంలో పురందేశ్వ‌రిపై సోము వీర్రాజుదే పైచేయి

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో మరోసారి వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య మాటల తూటాలు పేలాయి. ...

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూట‌మిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. త‌మ మూడో త‌రం నాయ‌కుడు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన ...

కూట‌మి ప్ర‌భుత్వంలో 'డిప్యూటీ సీఎం' కాక‌!

కూట‌మి ప్ర‌భుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొద‌లైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...

అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు - వైఎస్ షర్మిల

అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని, అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన వ్య‌క్తికి ఏపీలో అడుగుపెట్టే హ‌క్కు లేద‌ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...