ap politics
మందుబాబులకు షాక్.. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబులను షాక్కు గురిచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం ...
‘వడ్డీతో సహా తిరిగిస్తా..’ – విడదల రజిని మాస్ వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజిని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం జోలికి వచ్చినా, వైసీపీ కార్యకర్తలు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే ...
‘వారిని చెప్పుతో కొడతా..’ – సీఎం రమేశ్ లేఖపై ఆదినారాయణరెడ్డి ఫైర్..
ఏపీ బీజేపీలో ఇద్దరి నేతల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మరొకరు దూషణలతో వార్తలకెక్కారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వివాదం ముదిరినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...
రోడ్డెక్కిన రచ్చ.. జనసేన నేత ఆమరణ నిరాహార దీక్ష
కూటమిలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. తెలుగుదేశం పార్టీ అరాచకాలను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకులు రోడ్డెక్కారు. పెడనలో టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తూ నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ...
ప్రజల్లోకి వెళ్లి పథకాలపై ప్రచారం చేయండి.. – కేబినెట్లో సీఎం సూచన
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మినహా మిగతా మంత్రులందరూ ...
వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. ముహూర్తం ఫిక్స్!
జగన్ 2.0 ప్రకటనతో మంచి జోష్ మీదున్న వైసీపీ క్యాడర్కు మరింత జోరందించే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో సంచరిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రతిపక్షం కూర్చున్న వైసీపీ నేతలను అధికార పార్టీలు ...
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. ఆయన ఆస్తులు పెంచుకోవడం, ఆయన అనుచరుల ఆస్తులు పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో ...
నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్..
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు మీడియా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 11 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడనున్నారు. ...
కూటమికి షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...















