ap politics
వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం
లండన్ పర్యటన అనంతరం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
యువకుడిపై చంద్రబాబు అసహనం.. – వర్సిటీ అడగడం పోకిరితనమా..?
సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటిలో పర్యటించారు. పింఛన్ల పంపిణీ అనంతరం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజావేదిక సభలో పలువురు విద్యార్థుల చేత మాట్లాడించారు. ...
ఆ విషయంలో పురందేశ్వరిపై సోము వీర్రాజుదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరోసారి వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య మాటల తూటాలు పేలాయి. ...
కూటమి ప్రభుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొదలైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...
అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని, అంబేద్కర్ను అవమానించిన వ్యక్తికి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...
మంత్రి అచ్చెన్న అన్నకు కీలక పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్ను కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రతిపక్ష పార్టీల నేతల వ్యాపార సంస్థలపై ...
విజన్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాలయాపన.. వైఎస్ షర్మిల ధ్వజం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సూపర్ సిక్స్” అనే ఆర్భాటంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటి పరిస్థితిని ప్రశ్నిస్తూ, ఆ హామీల అమలుకి అవసరమైన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎందుకు ఆలోచించలేదని ...
క్షమాపణ వ్యాఖ్యలు.. పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనకు టీటీడీ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం ...















లోకేష్ ఎఫెక్ట్.. పవన్ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. తమ మూడో తరం నాయకుడు నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన ...