AP Political News
‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్రహం
గుంటూరులో (Guntur) ఒక మహిళను (Woman) వివస్త్రను (Stripped) చేసి, టీడీపీ(TDP) నేత అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం..!
పైకి అంతా ప్రశాంతం.. లోపల మాత్రం నివురు గప్పిన నిప్పు.. ఏపీ (Andhra Pradesh) అధికార కూటమిలో అత్యున్నత స్థాయిలో ఒకరిపై ఒకరు నడుపుతున్న మైండ్ గేమ్స్ (Mind Games) ఇప్పుడు ఒక్కొక్కటిగా ...
పొదుపు మంత్రం.. రూ.18 కోట్లతో సీఎం కొత్త కాన్వాయ్
రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ, ప్రధానమంత్రి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటించాలని క్యాబినెట్ సమావేశాల్లో (Cabinet Meetings) మంత్రులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu ...
జనసేనకు 15 శాతం సీట్లేనా?.. లోకేశ్ వ్యాఖ్యలపై నాదెండ్ల కౌంటర్
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Bodies Elections) జరగనుండడంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో (TDP -Jana Sena – BJP Alliance) సీట్ల పంపిణీ (Seats Distribution) అంశం హాట్ ...
స్థానిక సంస్థల్లో జనసేనకు ‘15 శాతం’.. లోకేష్ డిసైడ్!
రాష్ట్రంలో అధికారం పంచుకున్నాం.. సమాన గౌరవం దక్కుతుందని కలలు గన్న జనసేన కేడర్కు(Jan Sena Cadre) ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) 21 సీట్లు ఇచ్చి ‘త్యాగాల ...
ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (Video)
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని ...
‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్ను పెకిలిస్తాం’
రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...















ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు
కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడకు గవర్నర్ ...