Andhra Pradesh
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...
ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (NDRF), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...
‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...
మంత్రి అచ్చెన్న అన్నకు కీలక పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్ను కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రతిపక్ష పార్టీల నేతల వ్యాపార సంస్థలపై ...
మరోసారి పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్
ఈనెల 24వ తేదీన జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ...
ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...
నేడు, రేపు ఏపీలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...
ఐపీఎస్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై ఆధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ...
సంచలనం.. జగన్ జిమ్కి కోటి రూపాయల కరెంట్ బిల్లు
అనకాపల్లిలోని ఒక జిమ్కు ఏకంగా కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతీ నెల 18,000 నుంచి 20,000 రూపాయల బిల్లుతో సాగుతున్న జగన్ వెల్నెస్ అండ్ ఫిట్నెస్ జిమ్కు ...















