Andhra Pradesh

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. - కొడాలి నాని క్లారిటీ

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. – కొడాలి నాని క్లారిటీ

త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడ‌ర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...

ఆత్మ విశ్వాసంతో పార్టీ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. - స‌జ్జ‌ల‌

ఆత్మ విశ్వాసంతో పార్టీ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. – స‌జ్జ‌ల‌

అధికారంలో ఉండ‌గా వైఎస్ జ‌గ‌న్ చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి ...

రెడ్‌బుక్ పాల‌న‌కు భ‌య‌ప‌డే.. బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్కే రోజా కామెంట్స్‌

రెడ్‌బుక్ పాల‌న‌కు భ‌య‌ప‌డే.. బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్కే రోజా కామెంట్స్‌

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి ఒక్క ప‌రిశ్ర‌మ‌తో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతుల‌తో తిరుగు ప్ర‌యాణ‌మైన సీఎం చంద్ర‌బాబు బృందంపై వైసీపీ మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి, ...

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

బోలెడ‌న్ని ఆశ‌లు, పాన్ ఇండియా లెవ‌ల్ ప్ర‌చారంతో దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు బృందంపై.. అస‌లు అనుభ‌వ‌మే లేని రేవంత్ బృందం విజ‌యం సాధించింది. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, ఎంవోయూలు చేసుకోవ‌డంలో ...

అటవీశాఖలో మార్పులపై పవన్ కళ్యాణ్ దృష్టి

అటవీశాఖలో మార్పులపై పవన్ కళ్యాణ్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అటవీ భూముల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ, మరియు అటవీ ఉత్పత్తుల ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి ...

ప్ర‌జాద‌ర్బార్‌కు 'శ‌ని'వార‌మైందా..?

ప్ర‌జాద‌ర్బార్‌కు ‘శ‌ని’వార‌మైందా..?

ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సింది అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. కానీ, ఆ ప్రక్రియను పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటూ చంద్రబాబు సర్కార్ అభాసుపాలవుతోంది. కూటమి సర్కార్ రాగానే ‘‘ప్రజా ...

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల‌ పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...

ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా

ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ (NDRF), నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో దారుణ సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠ‌శాల‌లో రెండో తరగతి చదువుతున్న బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు పబ్బుల నారాయణ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ...

'స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర'.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేప‌ట్టామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...